Saturday, April 26, 2025
HomeTrending News

దక్షిణ అండమాన్‌ తీరంలో 5న అల్పపీడనం

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ మీడియాకు వెల్లడించారు. ఈ అల్పపీడనం...

Kharma Politics: ఇది మీ ఖర్మ కాదా? : బాబుపై పేర్ని

చంద్రబాబు వందేళ్ళు బతికి ఉండాలనే తాము కోరుకుంటున్నామని,  ఆయన్ను చంపాల్సిన అవసరం తమకు లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అయన చెబుతున్న రోజులన్నీ పాత సినిమాల్లో విలన్లు చెప్పిన...

బిజెపి దత్తపుత్రిక షర్మిల – గుత్తా విమర్శ

తెలంగాణ రాష్ట్రంపై సమైఖ్య వాదులు కుట్ర పన్నుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రములో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం,ఈ...

ఢిల్లీ JNUలో కులాల మధ్య చిచ్చు

కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మళ్ళీ గొడవలు రాజుకుంటున్నాయి. కులాల కుంపటిగా మారిన విశ్వవిద్యాలయంలో అగ్ర వర్ణాలు... బహుజనులుగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి వామపక్షాలు,...

మహీంద్రా విద్యార్ధుల జీరో బడ్జెట్ మూవీ

అసలు ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎవరైనా ఎందుకు వెళ్తారు.... చదువుకోడానికా, ఆడుకోడానికా.... ఆ వయస్సులో వారిలో ఉండే భావోద్వేగాలు.... లవ్, ఫ్రెండ్షిప్, అకడమిక్ అంశాల్లో వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి... అభిప్రాయాలు వ్యక్తం చేసే...

ముగ్గురు ఆబ్కారీ సీఐల సస్పెన్షన్

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనల్ని నియంత్రించడంలో విఫలమైన అధికారులపై ఆబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. ఒకేసారి వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు సీఐలను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లకు గురైన వారిలో భద్రాద్రి...

నాగోల్ స్నేహపురిలో కాల్పులు

హైదరాబాద్​లోని నాగోల్‌‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ బంగారం దుకాణంలో దుండగులు కాల్పులు జరిపి, నగలు ఎత్తుకెళ్లారు. నాగోల్​లోని స్నేహపురి కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

9 కొత్త మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు

జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే...

Health: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ కు ప్రాధాన్యం

వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని, ఆశా వర్కర్‌ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు....

మెట్రో రెండో దశకు..మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన

గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి...

Most Read