అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా...
వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై వెంటనే స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిపై నిన్నటి తీర్పుపై కూడా స్పందించి ఉంటే బాగుండేదని, ఏమైనా నిద్ర పోయారా...
వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం (డీజే), బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు ఝార్ఖండ్ దాన్బాద్ జిల్లా ముస్లిం...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్...
PV వెటర్నరీ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలవనుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాష్ట్రంలో జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని PV...
ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. తామే గొప్ప అనుకుంటే ప్రజల్లో పలుచన అవుతామని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పుపై...
హైదరాబాద్లో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి అమ్మాయిపై ఆమె తోటి విద్యార్థులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి...
మహబూబ్ నగర్ - గద్వాల రైల్వే స్టేషన్ల మధ్య నిన్న మొదటి సారి విద్యుత్ తో నడిచే ఇంజిన్ పరుగులు తీసింది. గత ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ విద్యుత్ లైన్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై వివేకా కుమార్తె డా. సునీత దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన...
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దామరచర్ల కు ఈ రోజు ముఖ్యమంత్రి వస్తే గతంలో ఆయన హామీ ఇచ్చిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన...