Sunday, September 6, 2026
HomeTrending News

ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

Surprise Inspection   ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని...

జూలైలో పాతనగర బోనాలు

హైదరాబాద్ పాత నగర ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను (Bonalu) వైభవంగా నిర్వహిస్తామని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ రాకేశ్‌ తివారీ తెలిపారు. సుల్తాన్‌షాహీ శ్రీ జగదాంబ ఆలయంలో ఈ రోజు...

ఢిల్లీలో భారీ వర్షం..విమాన రాకపోకలకు అంతరాయం

Heavy Rains Delhi : దేశ రాజధాని ఢిల్లీని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం...

పెట్రో పన్నులు తగ్గించాలి – చంద్రబాబు

రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గిచాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం...ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం...

టోక్యోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ రాజధాని టోక్యో నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాసభారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం...

దేశంలో మరో రెండు కొత్త వేరియంట్లు

దేశంలో మరో రెండు కొత్త వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు బీఏ.4, బీఏ.5లను కేసులు వెలుగు చూశాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ...

నిలువెత్తు బతుకమ్మ: భరత్ భూషణ్ స్మారక సంచిక

తెలుగు సమాజంలో వ్యక్తులే సంస్థలుగా పనిచేసిన యోధులు కొందరున్నారు. అటువంటి వారిలో జనవరి 31న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్ను మూసిన ప్రసిద్ధ ఛాయా చిత్రకారులు గుడిమళ్ళ భరత్ భూషణ్ ఒకరు. ఫొటోగ్రఫీలో...

దావోస్ లో సిఎం జగన్ వరుస సమావేశాలు

CM Jagan Busy: దావోస్ లో  వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 సమావేశాల్లో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పలువురు పారిశ్రామిక త్తలతో  సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు,  ప్రభుత్వ ప్రోత్సాహకాలను...

ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సిఎం జగన్

AP at Davos: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 సమావేశాల్లో  మన రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ...

దావోస్‌ చేరుకున్న సీఎం

CM Jagan at Davos: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి దావోస్  చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. రేపటి...

Most Read