Sunday, September 13, 2026
HomeTrending News

డోనాల్డ్ ట్రంప్ పై దాడి: ఖండించిన మోడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ...

37మంది ఐపీఎస్ ల బదిలీ: తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు

తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ఇటీవలే బదిలీ అయిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. దీనితో పాటు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపి...

ప్రారంభానికి సిద్దమవుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ 

హైదరాబాద్ మహా నగరంలో నాలుగవ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్...

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు (శనివారం)...

నాయకుల కాళ్ళకు దండాలు వద్దు: బాబు

కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్ళకు దండం పెడతానని వ్యాఖ్యానించారు....

ఐఏఎస్ పూజ ఖేడ్కర్ కు బిగుస్తున్న ఉచ్చు

మహారాష్ట్రలోని పూణేలో శిక్షణా సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న IAS అధికారి పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా తన ప్రైవేటు ఆడి కారుకు సైరన్, విఐపి...

మతిమరుపు బైడెన్.. తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు

అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తనతో అగ్రరాజ్యం ప్రతిష్ట అభాసుపాలవుతోంది. స్వదేశంలో, అంతర్జాతీయ వేదికలపై బైడెన్ వ్యవహారంతో మీడియాలో హాస్య కథనాలు అమెరికా పరువు మంటగలిపే విధంగా తయారైంది. ఈ ఏడాది నవంబర్‌ 5న...

రఘురామ ఫిర్యాదు: జగన్, సునీల్ లపై కేసు నమోదు

సిఐడి కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యే కె. రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు, సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదయ్యింది. ...

త్రిపురలో విద్యార్థుల మరణాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

త్రిపురలో ఎయిడ్స్ మహమ్మారి జడలు విప్పటం ఇప్పుడు కొత్త కాదు. పదేళ్ళ కిందటే ఎయిడ్స్ వేగంగా విస్తరిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయ పార్టీలకు అధికారం దక్కించుకోవటం మీద ఉన్న శ్రద్ధ...

కొండప్రాంతాల్లో చిక్కుకున్న బద్రీనాథ్ యాత్రికులు

వరుణుడి ఉగ్ర రూపానికి హిమాలయాల్లో కొండలు, లోయలు ఏకమవుతున్నాయి. కుండపోత వానలకు హిమగిరులు జలమయం అయ్యాయి. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో పర్వత ప్రాంతాల...

Most Read