దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు (శనివారం)...
కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్ళకు దండం పెడతానని వ్యాఖ్యానించారు....
మహారాష్ట్రలోని పూణేలో శిక్షణా సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న IAS అధికారి పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా తన ప్రైవేటు ఆడి కారుకు సైరన్, విఐపి...
అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తనతో అగ్రరాజ్యం ప్రతిష్ట అభాసుపాలవుతోంది. స్వదేశంలో, అంతర్జాతీయ వేదికలపై బైడెన్ వ్యవహారంతో మీడియాలో హాస్య కథనాలు అమెరికా పరువు మంటగలిపే విధంగా తయారైంది. ఈ ఏడాది నవంబర్ 5న...
సిఐడి కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యే కె. రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు, సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్పై కేసు నమోదయ్యింది. ...
త్రిపురలో ఎయిడ్స్ మహమ్మారి జడలు విప్పటం ఇప్పుడు కొత్త కాదు. పదేళ్ళ కిందటే ఎయిడ్స్ వేగంగా విస్తరిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయ పార్టీలకు అధికారం దక్కించుకోవటం మీద ఉన్న శ్రద్ధ...
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు...
తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారన్నారని,...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల యూరోప్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు రష్యా, ఒక రోజు ఆస్ట్రియాలో పర్యటించిన మోడీ వివిధ అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ దేశాలకు భారత...