Sunday, February 23, 2025
HomeTrending News

ఎట్టకేలకు తప్పుకున్న బిడెన్

అమెరికా అధ్యక్ష పదవి పోటీ నుంచి ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ...

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందుకు తీసుకొస్తారు. రేపు 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి...

జగన్ ఏం చేస్తాడనేది ముఖ్యం కాదు: బాబు వ్యాఖ్యలు

వైఎస్ జగన్ ఎక్కడ ధర్నా చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.... ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యమని  ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతోన్న నేపథ్యంలో చంద్రబాబు...

రాష్ట్రంలో పరిస్థితిపై పార్లమెంట్ లో గళమెత్తండి: ఎంపీలతో జగన్

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై  కొనసాగుతున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్తామని అందుకే ఢిల్లీ ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్తం చేశారు. ...

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమెకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ...

యువతకు తెలంగాణలో కొత్త పథకం

తెలంగాణలో ఉన్నత విద్యావంతుల కోసం ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన రాష్టానికి చెందిన యువతీ యువకులకు... సింగరేణి సంస్థ సహకారంతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం ...

దుబాయ్ లో ఠారెత్తిస్తున్న ఎండలు…62 డిగ్రీల ఉష్ణోగ్రత

సూర్యతాపానికి దుబాయ్ ప్రజలు తీవ్రస్థాయిలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎడారి దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. సందర్శకులతో కళకళ లాడే మార్కెట్లు, రోడ్లు, సముద్ర తీర ప్రాంతాలు బోసిపోయాయి. దుబాయ్ ప్రజలు బయటకు రావాలంటే...

దాడులకు నిరసనగా 24న ఢిల్లీలో ధర్నా : జగన్

తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ఈనెల 24న దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నేడు వినుకొండలో...

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం… ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్‌, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌...

దండకారణ్యం జల్లెడ పడుతున్న బలగాలు

నక్సల్స్ ఏరివేత ముమ్మరం చేసిన పోలీసు బలగాలు దండకారణ్యంలో ఆణువణువు గాలిస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో మావోల కోసం జల్లెదపడుతున్నాయి. మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర...

Most Read