తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యులు రుబాయిల్లో చెప్పినట్టుగా వస్తాడని నేదల్చితి – వాడెక్కడనో... ముస్తాబును జేసికొంటి – ముద్దివ్వడనో అన్నట్టుగా ఉంది కేంద్ర బడ్జెట్. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపిలు ఉన్న...
కేంద్ర బడ్జెట్ 2024లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరాల జల్లు కురిసింది. బిహార్ కు 26 వేల కోట్ల రూపాయల నిధులు, ఏపికి 15 వేల కోట్ల రూపాయల నుధులను కేంద్ర ఆర్ధిక...
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అవసరాన్ని గుర్తించి దానికోసం ప్రత్యేక ఆర్ధిక...
కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా...
2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో ఆనవాయితీగా నేడు ఈ సర్వేను సభ...
బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. హోదా పొందటానికి కావాల్సిన కనీస ఐదు అర్హతలు ఆ రాష్ట్రానికి లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్...
ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు జరగనున్నాయి. నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన...
దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నామని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై వైసీపీ నిరసన తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యానర్లు...