జాతుల మధ్య వైరంతో చిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సూడాన్ లో ప్రజలకు అండగా నిలవాల్సిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు లైంగిక హింసకు పాల్పడుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థి శిభిరంగా పేరున్న దార్ఫూర్...
కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ సమావేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్షించారు. సహజంగా ప్రభుత్వాలు సాఫ్ట్ వేర్ ఎగుమతులు, కొత్తగా ఏర్పాటు...
రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్’ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాజస్థాన్లోని పాత 33 జిల్లాల్లో 12...
రాజకీయాల్లో ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోటస్ పాండ్ లో ఉన్న విజయమ్మ...
దుబాయ్ నుంచి ముంబై వరకు సముద్రంలో ట్రైన్ టన్నల్ ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్దమవుతోంది. ట్రైన్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దుబాయ్ నుంచి ముంబైకి 2 గంటలలో చేరుకుంటుంది. దీంతో రెండు దేశాల...
విపక్షంలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేతలకు పొంతన లేదు. కెసిఆర్ విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి....ఇప్పుడు కెసిఆర్ మార్గంలోనే...
ఒలింపిక్స్ వేడుకలకు సిద్దమైన పారీస్ లో అల్లరి మూకలు చెలరేగాయి. ఇవాళ(శుక్రవారం) ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జరిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్సీఎఫ్కు చెందిన నెట్వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు....
ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా శాసనసభకు హాజరయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వటమే గొప్ప అన్నట్టుగా మీడియా ఫోకస్ కనిపించింది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావటం...
ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ వ్యవహారం...UPSC ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా వ్యవహారం చర్చనీయంశంగా మారింది. మనోజ్ సోనీ పదవీకాలం 2029 వరకు ఉండగా... ఐదేళ్ల ముందు పదవికి రాజీనామా చేయడం అనంతకోటి...
రాజస్థాన్ లోని మునబావ్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామం భారత దేశ పశ్చిమ దిశలో చివరి రైల్వే స్టేషన్. ఇది బార్మేర్ జిల్లా పరిధిలోకి వస్తుంది....