Saturday, February 22, 2025
HomeTrending News

ప్రతినెలా ఒకటో తారీఖున ‘పేదల సేవలో’ : సిఎం బాబు

రాబోయే ఐదేళ్ళలో లక్షా 64 వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్ళలో 2 లక్షల 50 వేల కోట్ల...

ఆర్టికల్ 370 రద్దు చేసి ఐదేళ్ళు

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆగస్ట్ 5 వ తేదికి ఐదేళ్ళు పూర్తయ్యాయి. కాశ్మీర్ కు గుదిబండగా మారిన ఈ ఆర్టికల్ రద్దుకు చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ...

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టిన ఘనత ఆమెకు దక్కుతుంది.  కొంత...

కేసులు, భూ ఆక్రమణలపై సిఎంకు పిర్యాదులు

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విముక్తి కల్పించాలని, వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు బాధితులు...

యుద్దానికి సిద్దమవుతున్న ఇరాన్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి విమాన ప్రమాదంలో మృతి చెందటం... హ‌మాస్ అగ్రనేత ఇస్మాయిల్ హ‌నియా హ‌త్య తర్వాత ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇజ్రాయల్ మీద తెగబడాలని ఉవ్విలూరుతోంది. హమాస్-...

మూఢ నమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు, క్షుద్రపూజలు, తాంత్రిక శక్తులు ఇంకా ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో మూఢ నమ్మకాలను, తాంత్రిక విద్యలను కట్టడి...

భారత్ లో డిజిటలైజేషన్… తగ్గిన పేదరికం – UN

భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. డిజిటల్ విప్లవం గత ఐదారేళ్లలో భారత  దేశంలో అనేక మార్పులకు దారితీసిందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. 80 కోట్ల...

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొత్స

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స పేరును  ఆ పార్టీ అధినేత వైఎస్...

ఎస్సీ వర్గీకరణకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్

ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న బెంచ్ లో 6:1తో వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్,...

మనుషుల మనుగడకు ముప్పు కోనోకార్పస్

ఆఫ్రికా నుంచి పూర్వం తుమ్మ చెట్టు ఆంగ్లేయుల ద్వారా భారతదేశానికి వచ్చి దేశమంతా వ్యాపించింది. తుమ్మ చెట్టుతో కలప, జిగురు తదితర అవసరాలు తీరుతున్నాయి. అదే రీతిలో విదేశాల నుంచి వచ్చిన కోనోకార్పాస్...

Most Read