Sunday, September 13, 2026
HomeTrending News

ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

Br Ambedkar 131 Jayanti Celebrations : రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంద సంస్థలు రాజ్యాంగ నిర్మాత...

బిజెపి నేతలది రెచ్చగొట్టె నైజం – మంత్రి ప్రశాంత్ రెడ్డి

కేంద్రం తన బాధ్యత విస్మరించినా...రైతుకు నష్టం కాకూడదని రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం సేకరణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ...

అంబేద్కర్  ఆలోచలనకు మరణం లేదు: జగన్

Tributes to Intellectual: భారత రాజ్యంగ నిర్మాత, మేధావి డా. బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  తాడేపల్లిలోని...

నైజీరియాలో పడవ ప్రమాదం..26 మంది మృతి

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 26 మంది జల సమాధి అయ్యారు. వాయువ్య రాష్ట్రం సోకోతోలోని గిదన్ మగన పట్టణం నుంచి బదియవ గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని నైజీరియా ప్రభుత్వం...

పోరస్ లో ప్రమాదం: ఆరుగురు మృతి

Porus Fire: ఏలూరు సమీపంలోని పోరస్  కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు...

రెండో విడత ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 3334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా...

సిద్ధిపేటలోనే తొలి పామాయిల్‌ ఫ్యాక్టరీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్‌ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్‌...

కర్ణాటక మంత్రి ఈశ్వరప్పకు పదవీ గండం

కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు ఈ రోజు (బుధవారం) కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ...

ప్రధాని షాబాజ్… త్వరలోనే సౌదీ,చైనా పర్యటన

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తొందరలోనే సౌదీ అరేబియా, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి పర్యటనగా సౌదీఅరేబియాకు వెళ్ళటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ...

చరిత్రలో నిలిచిపోతాయి: సిఎం జగన్

Nadu-Nedu:  ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు-నేడు చేపట్టిన తమ ప్రభుత్వంతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

Most Read