Aap Wins Punjab :
పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి, శిరోమణి అకాలిదల్ పార్టీల సీనియర్ నాయకులందరిని ఉడ్చి పారేసింది. రెండు రాష్ట్రాలలో అధికారంలోకి...
Skoch Awards: స్కోచ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్ధానంలో నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలియజేశారు. మంత్రులు అనిల్...
రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించటంతో అమెరికాలో స్వల్పంగా పెట్రో ఉత్పత్తులు పెరుగుతాయనే అంచనా ఉంది. ఈ నేపథ్యంలో కెనడా నుంచి కీస్టోన్ XL పైప్ పైన్ పనులు పునః ప్రారంభించాలనే...
Hyderabad Projects : హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన వ్యూహాంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ)...
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:34గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1,058.20 పాయింట్లు లాభపడి 55,743.51 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 302.95 పాయింట్లు లాభపడి 16,645.20 దగ్గర ట్రేడ్ అవుతోంది....
Women share in MNREGA: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, అయన పాలనలో ప్రతి ఇంటిలోనూ మహిళలు శక్తివంతులుగా మారుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ...
Skilled Human Resources: నైపుణ్యం ఉన్న మానవ వనరులకు చిరునామాగా రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ తయారుకావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. నైపుణ్యాభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి...
ఉక్రెయిన్పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత...
తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. ఆ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ఈ రోజు ప్రకటించారు. 18,334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల...
వరంగల్లో ‘ఎర్ర బంగారం’ ధర అమాంతం పెరిగింది. రైతులకు చాలా రోజుల తర్వాత లాభాల పంట పండింది. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి....