Saturday, September 12, 2026
HomeTrending News

ఆకుపచ్చని అక్షరం – పర్యావరణ సాహిత్య సమ్మేళనం

34th Hyderabad National Book Fair Kicks Off : 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్ లో భాగంగా బుధవారం నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఆకుపచ్చని అక్షరం పర్యావరణ సాహిత్య సమ్మేళన కార్యక్రమం...

లవ్ జిహాద్ కేసులో మొదటి తీర్పు

 Love Jihad Case : లవ్ జిహాద్ చట్టం కింద యూపీలో మొట్టమొదటి తీర్పు వెలువడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’ చట్టం కింద తొలిసారి కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు,...

తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

Salima Ips Officer :  ఖమ్మం జిల్లాకు మరో ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌ ను అందించిన కీర్తి జిల్లా సొంతం చేసుకుంది. అంతే కాదు.. ఖమ్మం...

 రైతు శత్రువు పార్టీ బిజెపి

40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, ఎఫ్సిఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని...

భార్యగా వచ్చి.. ఇల్లు దోచుకెళ్లిన కిలాడి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది. 40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా...

ప్రధానితో వైసీపీ ఎంపీల భేటి

YSRCP MPs with PM: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. వాస్తవానికి రేపటితో ముగియాల్సి ఉండగా ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న బిల్లులు, సభా కార్యకలాపాలన్నీ సజావుగా సాగడంతో నేటితోనే  ఉభయ సభలనూ నిరవధికంగా...

సబ్బండ వర్ణాల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

All Communities Aim Government : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని...

కేరళ కాంగ్రెస్ చీఫ్ పిటి థామస్ కన్నుమూత

Kerala Congress Chief Pt Thomas Is No More :  కేరళ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిటి థామస్ ఇకలేరు. కొన్నాళ్ళుగా క్యాన్సర్ తో బాధపడుతున్న థామస్ ఈ రోజు తమిళనాడు...

మయన్మార్లో గని ప్రమాదం – 80 మంది గల్లంతు

Mine Accident In Myanmar Kills 80 Workers :  మయన్మార్‌లో జరిగిన గని ప్రమాదంలో 80 మంది వరకూ గల్లంతయ్యారు. ఉత్తర మయన్మార్‌, కచిన్ రాష్ట్రంలోని ఓ రంగురాళ్ల గనిలో కొండ చరియలు...

పీయుష్ గోయల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తె...కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు...

Most Read