Wednesday, February 26, 2025
HomeTrending News

హుజురాబాద్ లో ఎన్నికల వేడి

హుజురాబాద్ లో రాజకీయ పార్టీలు క్రమంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో నేతల్ని మొహరించాయి. కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీల తరపున ఎవరు బరిలోకి దిగుతారో క్లారిటీ వస్తోంది. ఇన్నాళ్ళు...

మహిళలు త్యాగమూర్తులు: సిఎం జగన్

మహిళలు కుటుంబ బరువు మోసే త్యాగమూర్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. 45 నుంచి 60 యేళ్ల వయసులో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క, చెల్లెమ్మలకు సహాయం చేస్తే అది...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 25 గేట్లు ఓపెన్

భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి కె....

అధికార యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికతన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్ పి లను...

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్రభావితమైన...

100 మందికి గిఫ్ట్‌ ఏ స్మైల్‌

తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తాను...

పాలమూరు అక్రమం: అవినాష్ రెడ్డి

విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైఎస్సార్ సీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్...

మయన్మార్ ప్రజలపై కరోన అస్త్రం

మయన్మార్ లో జుంట పాలకుల ఆగడాలు పెరిగిపోయాయి. కరోన బాధితులకు వైద్యం అందకుండా క్రూరంగా  వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ వ్యతిరేకుల్ని ఇబ్బందులకు గురి చేసిన మిలిటరీ పాలకులు తాజాగా సామాన్య ప్రజల్ని...

నేడు వైఎస్సార్ కాపు నేస్తం

వైఎస్సార్‌ కాపు నేస్తం రెండో ఏడాది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అమలు చేస్తోంది. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో...

ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు

ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు. హిందు దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచినాడని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు. ఈ  మేరకు ఆర్. ఎస్ ప్రవీణ్...

Most Read