Tuesday, February 25, 2025
HomeTrending News

నీటి వివాదం దురదృష్టకరం: సీదిరి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలని దేవుణ్ణి వేడుకున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అయన...

కత్తి మహేష్ కు సిఎం ‘రిలీఫ్’

సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం...

ఆ పార్టీలకు భవిష్యత్ లేదు : దానం

తెలంగాణ లో కనివిని ఎరుగని అభివృద్ధి జరుగుతోంది, కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే...

వ్యక్తిగత దూషణ తగదు : రోజా

తెలుగు ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకునే నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని,  దివంగత నేత వైఎస్సార్, జగన్ లపై పరుష పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత...

పేస్ బుక్ పోస్టులతో జాగ్రత్త

మధ్యప్రదేశ్లో ఓ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకోని ఆపద తీసుకొచ్చాయి. తన గ్రామం మినీ పాకిస్తాన్ ను తలపిస్తోందని పేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ...

జోక్యం చేసుకోండి: జగన్ విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకుంటోందని, అనుమతులు లేకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  ఈవిషయంలో తక్షణం కేంద్రం జోక్యం తీసుకోవాలని...

అక్రమ ప్రాజెక్టును ఆపండి: శ్రీనివాస్‌గౌడ్

కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు....

జులై 5 నుంచి కొత్త రేష‌న్ కార్డులు

తెలంగాణలో 70 ఏళ్ళలో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడేళ్ళలో చేసి చూపించామ‌ని మంత్రి తారక రామారావు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు. రాజ‌న్న...

అసెంబ్లీ సీట్లు పెంచాలి

విభజన చట్టం ప్రకారం తెలంగాణ , ఏపీ లో అసెంబ్లీ సెగ్మెంట్ లు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేయక...

కోలాహలంగా ‘మెగా గ్రౌండింగ్’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో నేడు ఓ ముందడుగు పడింది. తొలివిడతలో నిర్మిస్తున్న ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగాయి. నేటినుంచి...

Most Read