Sunday, March 16, 2025
HomeTrending News

Singareni: కార్మికుల కష్టాలు… కెసిఆర్ భోగాలు – కిషన్ రెడ్డి

సింగరేణి కార్మికుల కష్టాలు, సంస్థ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి పరిస్ధితి మారాలంటే కేసీఆర్...

BRS Maharastra: బిఆర్ఎస్ పార్టీలోకి ఎన్.సి.పి నేతలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది. బుధవారం అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి...

YSRCP: చంద్రబాబుది చీకటి యుద్ధం: సుధాకర్ బాబు

సిఎం జగన్ పేదవారికి మేలు చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు  అనేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన...

Vizag Capital: జగన్ లో మార్పు రాలేదు: అచ్చెన్న

డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సిఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే...

Tekkali YSRCP In-charge: దువ్వాడకు టెక్కలి బాధ్యతలు

టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.  నేడు నౌపడలో జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి...

BC Bandhu: బీసీ బంధు వెంటనే ప్రారంభించాలి – భట్టి డిమాండ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని కాంగ్రెస్‌ సభా పక్ష నాయకుడు, మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో...

TSPSC: కాంగ్రెస్ బిజెపిలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్

ఉద్యోగాల భర్తీ పై తాము చర్చకు సిద్ధమేనని అందుకు కాంగ్రెస్ బిజెపి లు సిద్ధంగా ఉన్నాయా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని...

Population Report: చైనాను మించిపోతున్న భారత జనాభా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనాను అధిగమించిన భారత్‌లో ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి (United States) గణాంకాలు వెల్లడించాయి. స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌...

BRS Khammam: పొంగులేటి కుయుక్తులు సాగవు – ఎంపీ రవిచంద్ర

మాజీ ఎంపీ పొంగులేటి కుట్రలు, కుయుక్తులు సాగవని, చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఎంపీగా 5ఏళ్ల పదవీ కాలంలో ఆయన...

BRS NewDelhi: తుది దశలో బిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులు

దేశ రాజధాని న్యూఢిల్లీలో వసంత్ విహార్ లో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్...

Most Read