శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సతో భారత ప్రతినిధి బృందం ఈ రోజు సమావేశం అయింది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గాలపై భారత బృందంతో రాజపక్స చర్చించారు. సిలోన్ ను ఆదుకునేందుకు...
Foundation done: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. దీనిలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్టులు లాంటి...
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ డిల్లీలోని మంత్రి ఇంటి వద్ద కలిశారు ఈ సందర్భంగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను...
Eknath Shinde : ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ విద్యార్ధి ! ఆటో డ్రైవర్ ! పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారా జిల్లా వాస్తవ్యుడు ఏకనాథ్ షిండే. మొదటి నుంచి బాల్ థాకరే...
Advocate Shilpas House : హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ( National Investigation Agency) సోదాలు చేపట్టింది. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు....
వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. ఎన్డీయే కూటమికి వైకాపా, బిజూ జనతాదళ్ మద్దతిస్తాయని జోరుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అది...
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రవేట్ హాస్పటల్ లో దారుణం చోటుచేసుకుంది. వైద్యం పేరుతో 60 అక్షలు వసూలు చేసిన ఆస్పత్రి యాజమాన్యం. వైద్యం పేరుతో లక్షలు వాసులు చేసినా నవజాత శిశువులు మృతి చెందారు. ఏప్రిల్ 24వ...
Foundation: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్టాప్ సెజ్ ఫుట్వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు భూమి...
శివసేనకు చెందిన 46 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేను తమ నేతగా ఎన్నుకున్నట్టుగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీకి లేఖ పంపారు. ఈ రోజు (బుధవారం) ఉదయం గౌహతికి చేరుకున్న...