Monday, February 24, 2025
HomeTrending News

కాశ్మీర్ నుంచి జమ్మూ విస్తరించిన ఉగ్ర దాడులు

కాశ్మీర్ లోయలో తరచుగా ఉగ్రవాదుల కదలికలు ఉండేవి. చలికాలం ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబాట్లు అధికంగా జరిగేవి. ఉగ్రవాదుల కన్ను ఇప్పుడు జమ్మూ ప్రాంతంపై పడింది. వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్ రక్త సిక్తం...

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి తెలుగు అల్లుడు

అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్...

వైసీపీ భూదందాపై కఠిన చర్యలు: బాబు

గుజరాత్ తరహాలో రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని వీలైనంత త్వరలో తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై...

కుటుంబ సభ్యులను ప్రోత్సహించవద్దు: పవన్

పార్టీ నుంచి ఎన్నికైనవారు బాధ్యతతో మెలగాలని, దురుసుగా మాట్లాడ్డం, బెదిరింపు ధోరణితో వెళ్లడం సమంజసం కాదని ఏపీ డిప్యూటీ సిఎం, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు.  జనసేన తరఫున...

నేపాల్ ప్రధానిగా కేపి శర్మ ఓలి … గిల్లికజ్జాలకు మారుపేరు

నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి (కేపీ శర్మ ఓలీ) ఈ రోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 22 మంది మంత్రులు ప్రమాణం...

ఓ పథకం ప్రకారమే కుట్ర : విజయసాయి

తనపై వచ్చిన ఆరోపణలను వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ పథకం ప్రకారమే తనపై కుట్ర జరుగుతోందని,  సహాయం కోసం అధికారి శాంతి తనను కలిసినంత మాత్రాన అక్రమ...

కర్ణాటకలో ఓ వైపు ఉచితాలు… మరోవైపు ప్రజలపై భారం

కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు వరాలు ప్రకటించిన కాంగ్రెస్... ఇప్పుడు వాటి అమలు కోసం సామాన్య ప్రజలపై భారం మోపేందుకు సిద్దమైంది. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌...

డోనాల్డ్ ట్రంప్ పై దాడి: ఖండించిన మోడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ...

37మంది ఐపీఎస్ ల బదిలీ: తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు

తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ఇటీవలే బదిలీ అయిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. దీనితో పాటు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపి...

ప్రారంభానికి సిద్దమవుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ 

హైదరాబాద్ మహా నగరంలో నాలుగవ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్...

Most Read