కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్ భూముల్లో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రూ. వేయి కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తిమ్మూపూర్ గ్రామంలో...
తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఒకనాడు చాలా కష్టాల్లో మునిగిపోయి పాలమూరు జిల్లా గంజి కేంద్రాలకు నిలయంగా ఉండేదని సిఎం కెసిఆర్ అన్నారు. మనకున్న ఆర్డీఎస్ కాల్వను మనకు కాకుండా...
పేదలు ఆత్మగౌరవంగా బ్రతుకాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆలోచన అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో బంగల్ పేట్, నాగనాయి...
కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల...
జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు....
బిజెపి అగ్రనాయకత్వం తెలుగుదేశం ఉచ్చులో పడిందని, నిన్న విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వేదికపై ఉన్న నేతల్లో చాలా మంది టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారేనని టిటిడి...
బిజెపిని తాను నమ్ముకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను మాత్రమే తాను నమ్ముకున్నానని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రాష్ట్ర వ్యాప్త పర్యటన ఎల్లుండి ప్రారంభం కానుంది. నిన్న విజయవాడ చేరుకున్న పవన్ నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ.......
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. అయితే...
బిపర్ జాయ్ తీవ్రతకు పాకిస్థాన్ సింద్ రాష్ట్రంలో అల్లకల్లోలంగా ఉంది. తుపాను ధాటికి భారీ వర్షాలతో పాకిస్థాన్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పెనుగాలులు, పిడుగులతో కురిసిన వర్షాల కారణంగా ఈశాన్య...