Tuesday, February 25, 2025
HomeTrending News

పాజిటివ్ ఓటుతో మేమే వస్తాం: అంబటి

నిన్నటి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇది తమకు అనుకూలంగా ఉంటుందని, పాజిటివ్ ఓటుతో వైయస్ జగన్ మరోసారి అధికారం చేపడతారని రాష్ట్ర  మంత్రి అంబటి రాంబాబు ధీమా ...

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ వార‌ణాసిలో ఈ రోజు(మంగళవారం) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సీనియ‌ర్...

బాబు ధీమా: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న బాబు మీడియాతో మాట్లాడారు....

మా కూటమికి భారీ విజయం తథ్యం: పవన్

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని, భారీ మెజార్టీతో  గెలవబోతోందని...

తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ప్రశాంతం.. హైదరాబాద్ లో అత్యల్పం

లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా సాగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 61.16 శాతం పోలింగ్ న‌మోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌లో 47.88 శాతం పోలింగ్ న‌మోదైంది. ఆరు గంటల...

సుక్మా ఎదురుకాల్పులపై అనుమానాలు

దేశమంతా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో ఉంటే తుపాకుల మోతలతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఛత్తీస్ ఘడ్ అడవులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో...

ఓటమి భయంతోనే టిడిపి హింసాత్మక దాడులు: సజ్జల

ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీ హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో...

భారీ ఓటింగ్ పై కూటమి నేతల ఆశలు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలలో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి.  గ్రామీణ...

పులివెందులలో జగన్, తాడేపల్లిలో బాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్  ప్రజల స్పందనతో ఉత్సాహంగా మొదలైంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి...

లోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ కీలకం

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్(5),...

Most Read