మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని వచ్చే నెల 7వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు....
విశాఖపట్నం అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సిటీ ఆఫ్ డెస్టినీ అవుతుందని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడినుంచే పరిపాలన చేయడం మొదలు...
కరీంనగర్ లోక్ సభ స్థానం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి, పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపి వినోద్...
వారిద్దరిదీ దశాబ్దాల వైరం..... ఒకే పార్టీలో ఉన్నా ఉప్పూ నిప్పూగానే మెలిగేవారు. 2014 నుంచి వారు వేర్వేరు దారుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇద్దరూ మరోసారి రాజకీయ ప్రత్యర్థులుగా మారి సవాళ్లు ప్రతి...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, బిజెపి విధానాలు ఎండగడుతూ... విపక్షాల ప్రజా వ్యతిరేక పార్టీల పాలనలో ఏం జరుగుతోందో ప్రజలకు వివరిస్తున్నారు. క్యాడర్ లో...
పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతటా ప్రచారం చేయాలి కాబట్టి, చివరకు పిఠాపురంలో కూడా ఆయన తప్పుకొని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నుంచి పోటీ చేయిస్తారేమోనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం...
పశ్చిమ బెంగాల్ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో జరిగిన ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ ఈ రోజు(సోమవారం) తీర్పు వెలువరించింది. జస్టిస్ దేబాన్సు బసక్, మహమ్మద్ షబ్బార్ రషీద్లతో కూడిన...
పవన్ కళ్యాణ్ కు తగిన చికిత్స చేయించాలని ఆయన సోదరుడు, హీరో చిరంజీవికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూచించారు. నిన్న భీమవరం ఎన్నికల సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ తీవ్రంగా ప్రతిస్పందించారు....
వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుది మెరుగులు దిద్దుతున్నారు. వారంరోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం...
చిరంజీవి జోలికి రావొద్దని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నరసాపురంలో జరిగిన వారాహి యాత్రలో ప్రసంగించిన పవన్... ప్రభుత్వ సలహాదారు సజ్జల...