Tuesday, April 22, 2025
HomeTrending News

రాకేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు

సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల చెక్, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు....

కర్ణాటక రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన చాలా బాధాకరం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నాటక...

ప్రజలే నా బలం – సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాలపైన విరుచుకు పడ్డారు. తీవ్ర వ్యాఖ్యలతో టార్గెట్ చేసారు. దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారం నమ్మవద్దంటూ పిలుపునిచ్చారు. తాను కేవలం చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయటం లేదని.. మారీచులతో.. కుట్రలు...

బీజేపీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు: కేటీఆర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విధానాల‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వ‌స్తుందేమోన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజులు త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌న్నారు....

వైద్యం వికటించి గర్భిణీ మృతి

పీర్జాదిగూడలోని కౌండిన్య ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఆ తల్లికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మూడో కాన్పులోనైనా మగబిడ్డ పుట్టాలని ఆమె కుటుంబం ఆశించింది.ఎవరి సలహా,ఒత్తిడి మేరకో లింగ నిర్ధారణకు వెళ్లగా.. మళ్లీ ఆడ...

కరోనా కేసుల్లో పెరుగుదల.. 21 మరణాలు

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు...

ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో వాదనలు

మహారాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరుకుంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటాన్ని వ్యతిరేకిస్తూ ఏక నాథ్ షిండే వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉపసభాపతి నరహరి జిర్వాల్ పై అవిశ్వాస తీర్మానం...

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలకు పార్టీ చ్రేనులు సిద్దం అయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కేంద్ర...

జీ 7 దేశాల అవహేలన..కీవ్‌ పై రష్యా నిప్పుల వర్షం

జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. రష్యా మరింత హుంకరించింది. ఉక్రెయిన్ కు బాసటగా ఉంటామని జి 7 దేశాలు తీర్మానం చేస్తుండగానే రష్యా సేనలు ఉక్రెయిన్ నగరాలపై నిప్పుల వర్షం కురిపించాయి. నాటోలో...

నేడు మూడో విడత జగనన్న ‘అమ్మ ఒడి’

Amma Vodi: జగనన్న అమ్మ ఒడి పథకం కింద మూడో ఏడాది  ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమం ద్వారా అందించనున్నారు. 2021-22...

Most Read