Sunday, March 16, 2025
HomeTrending News

వికేంద్రీకరణ మా విధానం: బొత్స స్పష్టం

Our stand is clear:  పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, అది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్...

ఇది అమరావతి రైతుల విజయం : బాబు

Victory of Farmers: అమరావతి రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభివర్ణించారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పును చంద్రబాబు స్వాగతించారు. 807 రోజులుగా మహిళలు,...

హైకోర్టు తీర్పుపై సిఎం సమీక్ష

CM Review: అమరావతి రాజధాని, పరిపాలనా వికేంద్రీకరణ,  సీఆర్డీయే  రద్దు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు వెలువరించిన తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సమీక్ష...

చెన్నై మేయర్ గా తొలిసారి దళిత మహిళ

తమినాడు అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్ ప్రియ చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి దళిత మహిళగా రికార్డ్ సృష్టిస్తున్నారు. డిఎంకె నాయకత్వం ఈ రోజు(గురువారం) పార్టీ మేయర్...

కేసీఆర్‌తో సుబ్రమణ్యస్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్‌తో బీజేపీ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్...

తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా

రాష్ట్రంలో రక్షణ కరువయిందని, కిడ్నాప్ లు,హత్యలు మామూలు అయిపోయాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుక చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందన్నారు. దీనికి...

వారణాసిలో ఎన్నికల ప్రచారానికి కెసిఆర్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ నియోజకవర్గమైన వారణాసిలో రేపు (శుక్రవారం) బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం...

ఖేర్సన్ నగరం ఆక్రమించిన రష్యా

Kherson  : ఉక్రెయిన్ పై వారం రోజులుగా క్షిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా తూర్పు ప్రాంతంలో ఇప్పటికే ఆధిపత్యం సాధించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ప్రధానమైన నగరం ఖర్కివ్ ను రష్యా సేనలు...

వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానం

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని, బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. గురువారం...

అసెంబ్లీ: అప్పలరాజుకు గౌతమ్ రెడ్డి శాఖలు

Appalaraju- IT: సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తన పరిధిలో ఉన్న వివిధ శాఖల భాధ్యతలను పలువురు మంత్రులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. అలాగే దివంగత మంత్రి...

Most Read