Sunday, March 16, 2025
HomeTrending News

జగన్ పై మోడీకి తండ్రి ప్రేమ: నిర్మలా

Affection: ప్రధాని మోడీ, ఏపీ సిఎం జగన్ పట్ల ఎంతో ఆప్యాయతగా ఉంటారని, తండ్రి ప్రేమను కనబరుస్తారని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి లోపం...

యుద్దానికి తాత్కాలిక విరామం

క్రెమ్లిన్  సైనిక సంపత్తిని ప్రదర్శించెందుకా అన్నట్టు ఉక్రెయిన్ లో  బీభత్సం సృష్టిస్తున్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల నుంచి కాల్పుల విరమణ...

త్వరలోనే పెట్రో మంట

Petro Price Hike : త్వరలోనే వినియోగదారులకు పెట్రోలు, డీజిల్‌ ధరల మోత మోగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు రేపటితో (సోమవారం) ముగియనున్నందున, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వచ్చే వారంలోనే పెట్రో ధరల పెంపునకు...

అసెంబ్లీ ఏర్పాట్లపై ఛైర్మన్, స్పీకర్ సమీక్ష

Review: సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సెషన్స్ పూర్తయ్యే లోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్...

ఇది సరికాదు: గవర్నర్ తమిళి సై

it is tradition: గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని గవర్నర తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాలకు  కొనసాగింపుగానే ఈ...

మేం వస్తున్నాం.. ప్రశ్నిస్తాం: అచ్చెన్న

We attend:  అమరావతి, పోలవరం, ప్రత్యేకహోదా, నిరుద్యోగులు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ కోతలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, టిడిఎల్పీ ఉపనేత కింజరాపు...

ఓట్ల కోసమే పెట్రో రేట్లు తగ్గించారు

Petro Bomb: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రం పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల కోసమే గతంలో...

కేసీఆర్ కు అండగా ఉండాలి : కేటిఆర్

ప్రజల అవసరాలను తెలుసుకొని, వారు అడగకముందే వాటిని అందిస్తున్న ముఖ్యమంత్రి  కెసిఆర్ నాయకత్వానికి ప్రజలందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ ఆకాంక్షించారు. పేద...

మూడుపై మళ్ళీ బిల్లు : బొత్స

No Change: పరిపాలనా వికేంద్రీకరణ వైసీపీ విధానమని, దానికే తాము కట్టుబడి ఉన్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో పరిపాలను వికేంద్రీకరించాలంటే...

నాసిన్ కు భూమిపూజ

NACIN: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ &...

Most Read