Friday, March 14, 2025
HomeTrending News

మానవహక్కుల కమిషన్ కు చైనా గ్రీన్ సిగ్నల్

China Green Signal To Human Rights Commission : అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో చైనా ఎట్టకేలకు దిగివచ్చింది. జింజియాంగ్ ప్రావిన్సులో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ పర్యటనకు అంగీకారం తెలిపింది. బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత...

కేంద్రం మొండివైఖరి వీడాలి – వినోద్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో...

సోము వ్యాఖ్యలపై వివాదం-వివరణ

My Intention is...కడప విమానాశ్రయంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తింది. వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు వరప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు...

కశ్మీర్ లో భారీగా హిమపాతం

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు వర్షాలతోపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాతావరణశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో ఈ...

ఉద్యోగులది పెడధోరణి :బొత్స

Its up to them: చర్చలకు రావాలని పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాకపోవడం బాధాకరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతలు పెడధోరణితో...

శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం

Oxygen Plant: మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. సిఎం ఆలోచనలకు అనుగుణంగా శ్రీసిటీ ఎస్ఈజడ్ లో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆక్సిజన్...

కొత్త సమస్యలు రాకూడదు: జిల్లాలపై బాబు

Diversion Politics: ప్రజా సమస్యలు, ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనగణన...

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ,పట్నం మహేందర్ రెడ్డి,ఒంటెరు యాదవ రెడ్డి,ఎల్ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర శాసనమండలి ప్రొటెం...

చర్చలే శరణ్యం: సజ్జల, బొత్స

Its not fair: ఉద్యోగ సంఘాల నేతలు నేడు కూడా చర్చలకు రాకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. చర్చలు తప్ప మరో మార్గం ఏదైనా...

లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం రెపరెపలు

Tricolor In Lal Chowk : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని ఘంటా ఘర్ (క్లాక్ టవర్)పై త్రివర్ణ పతాకం రెపరెలాడింది. 73వ రిపబ్లిక్...

Most Read