Thursday, February 27, 2025
HomeTrending News

త్రిసభ్య ధర్మాసనానికి బాబు స్క్వాష్ పిటిషన్

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం దక్కలేదు. ఆయనకు 17(ఎ) నిబంధన వర్తిస్తుందని జస్టిస్ బోస్ పేర్కొనగా, వర్తించదని జస్టిస్ త్రివేది తీర్పు చెప్పారు. రిమాండ్ విధించే అధికారం కింది కోర్టుకు...

అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

విజయవాడ  బెజవాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడకే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిపోయేలా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌...

ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు…విశ్లేషణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మళ్ళీ సోమవారం(జనవరి-15) నోటీసులు జారీ చేసింది. ఎప్పటిమాదిరిగానే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ దఫా ఏం జరుగనుందోనని...

పతంగిని దింపేందుకు కాంగ్రెస్ ప్రణాళిక

హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు ప్రారంభించాయి. నియోజకవర్గంలో  18.22 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 65 శాతం మైనారిటీలే. నాలుగు దశాబ్దాల నుంచి తిరుగులేకుండా ఎగురుతున్న...

TDP-Janasena: సీట్ల సర్దుబాటు…ఓట్ల బదిలీ జరిగేనా?

సంక్రాంతి సందర్బంగా జనసేన అధినేత పవన కళ్యాణ్... టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై పొత్తుల అంశంపై చర్చించినట్టు తెలిసింది. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో జనసేన- టిడిపి నేతల సమావేశంలో రాబోయే...

సంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్ దంపతులు

తాదేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో...

జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ : భోగి వేడుకల్లో బాబు

అమరావతి దేవతల రాజధాని అని, ఇప్పుడు రాక్షసులు పాలిస్తున్నారని, త్వరలోనే ఈ పాలన అంతం కాబోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.  అమరావతి సమీపంలోని మందడంలో...

ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గే

ఎన్.డి.ఏ కూటమి నేతలు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 22 వ తేది వరకు దేశ రాజకీయాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మరోవైపు ఇండియా కూటమి నేతలు వచ్చే...

చంద్రబాబుకు ‘పెళ్లి’ పిలుపు

కాంగ్రెస్  పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల నేడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఫిబ్రవరి 17న జరిగే తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి బాబును షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు...

దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలు సంకటంగా మారాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి, పురపాలక సంఘాల్లో వరుసగా అవిశ్వాస తీర్మానాలు కలవరపెడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే పార్టీ శ్రేణులను కాపాడుకోవటం కష్టతరం...

Most Read