తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం...
తొమ్మిది ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఅర్ మోసం చేస్తున్నారని, 9 ఎండ్లలో 4.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి ఒక్కరి నెత్తి...
మెగా హీరో వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ.. గతంలో వార్తలొచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ఆ ఇద్దరూ వాటిపై స్పందించలేదు. తాజాగా...
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా,బిజెపి దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆ రెండు పార్టీల ధోరణి పై మండిపడ్డారు.అటు కాంగ్రెస్,ఇటు...
కొన్నాళ్ళుగా ఖలిస్తాని మద్దతుదారులు తమ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఏ మాత్రం అవకాశం వచ్చిన వదలటం లేదు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తో పాటు యూరోప్...
తెలుగుదేశం నిర్వహించిన మహానాడును ఓ డ్రామా షో అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ళ క్రితం తాము వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తిని ఇప్పుడు శక...
నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి...
నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది....
ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. అట్టడుగునున్న చివరి వ్యక్తికి...
పార్టీలో ఏ ఒక్కరో చేరనంతమాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి పార్టీలో చేరడం...