Saturday, March 15, 2025
HomeTrending News

Viveka Case: కేవలం సమాచారం అడిగారు: అజయ్ కల్లాం

వివేకా హత్య కేసులో సిబిఐ తనను ఎలాంటి విచారణా చేయలేదని, కేవలం సమాచారం మాత్రమే  అడిగిందని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం  స్పష్టం చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు తాను చెప్పలేదని, ఏ...

Kiren Rijiju: కిర‌ణ్ రిజిజు మంత్రిత్వ శాఖ మార్పు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి కిర‌ణ్ రిజిజును తొల‌గించారు. ఆయ‌న స్థానంలో ఆ శాఖ‌కు అర్జున్ రామ్ మేఘ‌వాల్‌ను నియ‌మించారు....

Warner Brothers: మీడియా, వినోద రంగంలో భారీ పెట్టుబడులు

మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్.బి.ఓ (HBO), హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్,...

Kodali Nani: ఆయనకు మిగిలేది సినిమాలే: కొడాలి

అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల మాజీ మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇస్తే వారంతా వైసీపీకి ఓటు...

Chandrababu: సెంటు భూమి ఏ మూలకు?

జగన్ మళ్ళీ గెలిస్తే విశాఖలోని పేదల భూములన్నీ మటాష్ అవుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధానిగా, విశాఖ ఆర్ధిక, ఐటి రాజధానిగా ఉంటుందని...

కర్నాటక ఫలితాలతో ఏం సంబంధం?: బొత్స

అమరావతిలో ఇళ్ళ స్థలాల పంపిణీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ తీర్పు ద్వారా పట్టాల పంపిణీకి మార్గం సుగమమైందన్నారు. ఎవరికైనా......

Fish Food Festival: వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్

మృగశిర కార్తె సందర్బంగా వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను...

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గుచూపింది. కాగా.. పవర్ షేరింగ్ కోసం డీకే శివకుమార్ తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గత 24గంటలుగా ఎడతెగని చర్చలు...

YS Jagan: పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత ఆరు రోజులుగా జరుగుతోన్న అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యజ్ణం...

Akhilapriya: ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటన- అఖిలప్రియ అరెస్ట్

మాజీ మంత్రి, టిడిపి నేత  భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం...

Most Read