అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గంలో మరో భారతీయ సంతతి మహిళలకు స్థానం లభించింది. ఇండో అమెరికన్ నీరా టాండన్ను తన సలహాదారుగా బైడన్ నియమించారు. దేశీయ విధాన ఎజెండాను రూపొందించడం, అమలు...
తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మూడు లక్షలకు పైగా ఉద్యోగులు ఐటి పరిశ్రమ లో పనిచేస్తుంటే ఈరోజు పది లక్షల మంది పనిచేస్తున్నారని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. నేరుగా కాకుండా పరోక్షంగా కూడా...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఈ రోజు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు నైజీరియన్తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నైజీరియన్కు...
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగులను పట్టించుకునే తీరిక లేదు కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు నజరానాగా మహారాష్ట్ర వ్యక్తి శరత్ మర్కట్...
కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఎక్కడ చూసినా.. కింగ్ పట్టాభిషేక సంబురాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో...
దక్షిణ అంతర్గత కర్ణాటకను ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్,...
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు....
వచ్చే నెల(జూన్)లో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం......
ఈ ఏడాది నుంచి నేరుగా పాఠశాలలకే విద్యా కానుక కిట్లు పంపుతామని, కొత్త విద్యా సంవత్సరం తొలి రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్కూలు...