Sunday, March 16, 2025
HomeTrending News

మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం

కర్నూల్ జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కర్నూలు నుంచి హైదరాబాద్ కు తన ఫార్చునర్ కారు లో వెళుతుండగా బీచుపల్లి వద్ద...

YS Jagan: సిఎం అనంతపురం పర్యటన 26కు వాయిదా

రేపు సోమవారం అనంతపురం జిల్లాలో జరగాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన 26కు వాయిదా పడింది.  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో సిఎం జగన్ పర్యటించి అక్కడ...

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదయం ఐదున్నర గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి...

డిఎల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి: కన్నబాబు హెచ్చరిక

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా నిర్ధారించిందని, దీనితో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు  జరిపించాలని మాజీ మంత్రి కురసాల...

Sun Stroke or Heat Stroke: వడదెబ్బ..ప్రథమ చికిత్స

ఎండలు తీవ్రంగా ఉన్నపుడు మనిషి శరీరంలో మెదడులో ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతినడం వల్ల వడదెబ్బ వస్తుంది. వడదెబ్బ తగిలిన వారిలో 40 శాతం మరణాలు సంభవిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనది,...

Chandrababu: విధ్వంసకారులకు విధానం ఉంటుందా?

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. కేంద్ర జలశక్తి శాఖ నివేదికను ప్రస్తావిస్తూ, దీనిపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ...

Vizag Steel: పూటకో మాట సరికాదు: లక్ష్మీనారాయణ

విశాఖ స్టీల్ ప్లాంట్ మూలధన వ్యయం సమకూర్చడం కోసం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకూ  కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఇచ్చిన ప్రకటన...

MGNREGA: రెండేళ్లలో రూ.55 వేల కోట్ల నిధుల కోత – మంత్రి హరీష్

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి...

Botsa Satyanarayana: అలిపిరి ఘటన బాబు చేయించుకున్నారా?: బొత్స

విశాఖ హక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, పెట్టుబడుల ఉపసంహరణను మొదటినుంచీ వ్యతిరేకిన్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. సిఎం జగన్ ఢిల్లీలో పెద్దలను...

Jagananne maa bhavishyattu: బాబుకు రోజా సెల్ఫీ ఛాలెంజ్

జగనన్నేమా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలూ స్వచ్చందంగా మెగా పీపుల్స్ సర్వేలో పాల్గొంటున్నారని, ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారని సంతోషం వ్యక్తం...

Most Read