Yogi Adityanath Swearing : యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ( శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో గవర్నర్ ఆనంది...
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో పండ్ల రైతులకు ప్రోత్సాహం అవసరమని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మారుతున్న...
దేశంలో ఆహార ధాన్యాలు ముఖ్యంగా పప్పులు, వంటనూనెల ధరలు స్థిరీకరించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆహార శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ...
Global Innovation 2022 : హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ ఈరోజు మంత్రి కే...
Come to Gudiwada: న్యాయస్థానాలపై అచంచలమైన గౌరవం ఉందని సిఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెబితే, కోర్టులను కించపరిచారని తండ్రీకొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి...
Misappropriation: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేదేమీ లేదని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, దీనిపై కేంద్ర...
Welfare Calendar: రాష్ట్రంలో పేద ప్రజలకు తాము వెల్ఫేర్ క్యాలెండర్ పెడుతున్నామని, అయితే ఇది చంద్రబాబుకు మాత్రం ఫేర్వెల్ క్యాలెండర్ అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ...
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2022కు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
మార్చి8న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి....
House Committee: పెగాసస్ వ్యవహారంపై తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. సభా...
TDP protest: జంగారెడ్డి గూడెం మరణాలపై నేడు కూడా తెలుగుదేశం సభ్యులు శాసన సభ, మండలిలో ఆందోళనలు కొనసాగించారు. మండలిలో టిడిపి సభ్యులు మంగళ సూత్రాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీనిపై మండలి...