బిజెపి లో ఎన్నికల సంస్కరణలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మారుస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది.
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా...
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. బిజెపి కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2004లో...
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్ను ఖలీస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం ఖండించింది. దౌత్య కేంద్రాలను కానీ, విదేశీ దౌత్యవేత్తలపై అటాక్ చేయడం సరికాదు అని...
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడి...
తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ...
జమ్ముకశ్మీర్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయమే చోటు చేసుకున్న భుప్రకంపనలకు ప్రజలు తీవ్ర భయందోళన చెందారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళ నుంచి...
చంద్రబాబు తన పదవీ కాలంలో మొత్తం 54 ప్రభుత్వ, సహకారరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమో, అమ్మడమో చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 2019లో మరోసారి బాబు...
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ నియమితులయ్యారు. దీనిపై ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఈ సాయంత్రంలోపు వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు సోము...