Thursday, March 13, 2025
HomeTrending News

BJP-AP: నిధుల విడుదలపై విమర్శలు సరికాదు: జీవీఎల్

రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేయబోదని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇటీవల కేంద్రం విడుదల చేసిన రెవెన్యూలోటు దీనికి...

Maharastra: షిండే- పవార్‌ భేటీ…రాజకీయ వర్గాల్లో చర్చ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. వీరి భేటీ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది మహా వికాస్‌ అఘాడి...

జైపూర్ లో ప్రారంభమైన శర్వానంద్ పెళ్లి వేడుక

హీరో శర్వానంద్‌, రక్షితల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. ఈ  వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా...

Telangana: త్యాగమూర్తులకు నివాళులు – కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు...

Sudan:సుడాన్‌ అంతర్యుద్ధం…లక్షల మంది వలస బాట

సుడాన్‌ పై పట్టుకోసం సాయుధ బలగాల మధ్య రెండు నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా లక్షల మంది ప్రజలు వలస...

YS Jagan: ఆర్బీకేల ద్వారా గ్రామ స్వరాజ్యం : సిఎం

ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు. వ్యవసాయ పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే దాడి: అచ్చెన్నాయుడు

యువ గళం పాదయాత్ర సందర్భంగా నిన్న నారా లోకేష్ పై జరిగిన దాడి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రోద్భలంతోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేరకు...

నేడు యంత్రసేవా పథకం మెగా మేళా

వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు నగరం లోని చుట్టుగుంట సర్కిల్ లో జరిగే కార్యక్రమంలో ప్రారంభించనున్నారు. రూ.361.29...

ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే క్లాసులు

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు కొత్త ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభం కాబోతున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో ఈ క‌ళాశాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌వుతాయ‌ని...

Street Vendors: వీధి వ్యాపారుల‌కు రుణాల్లో తెలంగాణ టాప్‌

తెలంగాణ రాష్ట్రం మ‌రో అంశంలో దేశంలోనే ముందు నిలిచింది. వీధీ వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో అగ్ర‌భాగాన నిలిచింది. ఈ మేర‌కు కేంద్ర ప‌ట్ట‌ణాభిశవృద్ధి శాఖ మంత్రి హర్దిప్ సింగ్...

Most Read