Saturday, March 15, 2025
HomeTrending News

TDP-Jana Sena: మా పొత్తులపై మీకెందుకు: బొండా ఉమా

తెలుగుదేశం- జనసేన పొత్తులపై మాట్లాడడానికి వైఎస్ జగన్ ఎవరని టిడిపి నేత బొండా ఉమా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా తన పార్టీ విధానమేమిటో చెప్పారని, 175 సీట్లు గెలుస్తామని, సింగల్ గానే వెళ్తామని...

sunstroke: వడ దెబ్బ…ముందు జాగ్రత్తలు

అధిక ఎండలో ఎక్కువ సేపు తిరిగితే వడ దెబ్బ తగలొచ్చు. తల తిరగడం , నీరసం , తలనొప్పి , వికారం , గుండెవేగం గా కొట్టుకోవడం , ఏమి జరుగుతోందో తెలియని...

Henderson: అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

ప్రపంచ వేదిక పైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కే తారక రామారావు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు...

PCCF: అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా ఆర్.ఎం. డోబ్రియాల్

తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి & అటవీ దళాల అధిపతిగా (Principal Chief Conservator of Forests (PccF) & Head of Forest Force (HoFF) రాకేష్ మోహన్ డోబ్రియాల్...

YS Jagan Fire: బాబుకు పవన్ దాసోహం

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, నలుగురు కలిసి లేపితే గానీ లేవలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పోటీ...

DK Shivakumar: వెన్నుపోటు పొడ‌వ‌ను – డీకే శివకుమార్

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లోకాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించినా.. ఆ పార్టీ మార్కు రాజకీయం మళ్ళీ మొదలైంది. ఎవ‌రు సీఎం అవుతార‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్.. సీఎం ప‌ద‌వి...

Karnataka: కర్ణాటకతో కాంగ్రెస్ ఊహలు… గుత్తా ఎద్దేవా

కర్ణాటక లో చిత్తుగా ఓడినా,బీజేపీ వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు...

Pakistan: బొగ్గుగని గొడవల్లో 15 మంది మృతి

పాకిస్థాన్‌ ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరాటం 60 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకున్నా వారి మధ్య సయోధ్య కుదరటం లేదు. తాజాగా...

TTD: కరీంనగర్లో శ్రీవారి ఆలయం

కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్ లో 10ఎకరాల స్థలాన్నిటీటీడీ ఆలయానికి కేటాయించారు....

YSR Matsyakara Bharosa: నేడు మత్స్యకార భరోసా సాయం విడుదల

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది...వైఎస్సార్‌ మత్స్య కార భరోసా అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌...

Most Read