సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారి ఆయినా ని ఆఫీసర్ ఇన్ కమాండింగ్గా నియమించినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్సీసీ)కు...
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్...
చైనా బెదిరింపులకు తలోగ్గని తైవాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ పసిఫిక్ దేశాల కూటమిలో సభ్యత్వం కోసం తైవాన్ దరఖాస్తు చేసింది. కూటమిలో చేరితే తైవాన్ కు మరింత నైతిక మద్దతు...
కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పరిహారం ఇవ్వాలని గైడ్లైన్స్ విడుదల...
ఆర్టీసీ, కరెంటు ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తక్షణమే ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్...
బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్సెలో క్యురోగా కు కరోనా రావటం కలకలం రేపుతోంది. బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో కలిసి ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు మార్సెలో న్యూయార్క్ వచ్చారు. మంగళ...
రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్...
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2022 కొరకు తెలంగాణ రాష్ట్ర యస్.టి,యస్.సి, బి.సి అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ...
టిడిపి నేత అయ్యన్నపాత్రుడు గంజాయి వ్యాపారం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయని, అప్పుడు కాస్త దాచిపెట్టి... ఇప్పుడు దాన్ని తనతో పాటు, టిడిపి నేతలకు ఇస్తున్నట్లు ఉన్నాడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని గూడూరు...