మృగశిర కార్తె రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది, రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. మృగశిర...
రాష్ట్రంలో 36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ.4.10 లక్షల విలువ చేసే 516 ఈ – ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వద్ద ముఖ్యమంత్రి వైఎస్...
‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందివ్వలేరు....కనీసం అందుబాటులో వున్న నీరు విద్యుత్తు నైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నా’రని.. 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100...
రాయలసీమలో 49 మెజార్టీ సీట్లు వైఎస్సార్సీపీకి ఇస్తే నాలుగేళ్ళుగా ఈ ప్రాంతానికి ఏం చేశారో ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో సీమలో...
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల వార్తలు కేవలం ఊహాగానాలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. నేడు కేబినెట్ భేటీ అనంతరం అధికారులు...
కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ...
నిన్న జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మే ఆలోచన విరమించి పేదలకు రేషన్ పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. హైదరాబాద్ లో ఈరోజు...
భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. ఐఎండీ ప్రకటన.. మరో రెండు రోజుల్లో తొలకరి పలకరింపుతో దక్షిణాది ప్రజలు పులకరించపోనున్నారనే...
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, నాటో మిత్ర దేశాలు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలటం లేదు. అంతర్జాతీయ వేదికపై రష్యాను నైతికంగా దెబ్బ తీసేందుకు ఎత్తులకు...