Sunday, September 13, 2026
HomeTrending News

ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితో పాలన: వెల్లంపల్లి

Praja Sankalpa Padayatra: ఎన్ని కష్టనష్టాలకు ఓర్చైనా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల...

సందిగ్ధంలో పార్లమెంటు సమావేశాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు 1,59,692  కేసులు నమోదు కాగా పజితివితి రేటు 10.21 గ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు,...

సాగునీటి లక్ష్యం చేరుకుంటాం -కెసిఆర్

సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్ లు సమర్పించి 5 నెలలు గడిచినా కేంద్ర జల సంఘం...

సింగరేణి లాభం రూ.1,070 కోట్లు

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో రూ.1,070 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.842 కోట్ల నష్టాలను చవిచూసింది. బొగ్గు అమ్మకాల్లోనూ 58...

సచివాలయ పనులపై సిఎంసమీక్ష

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా...

మత్స్యకారుల సమస్యపై కమిటీ

Committee on issues: మత్స్యకారుల సమస్యలపై జిల్లా అధికారులు, మత్స్యకార పెద్దలతో ఓ కమిటీ నియమించామని, ఈ కమిటీ నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి...

రాజీనామా చేసి గెలవండి: రోజా సవాల్

Roja on Babu: కుప్పంలో మళ్లీ గెలుస్తానన్న నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ అధక్షుడు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సవాల్ విసిరారు....

పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సిఎంఓ అధికారి

Review on Polavaram: పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ తో కలిసి  క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించారు. ముందుగా స్పిల్ వే,...

స్నాతకోత్సవాలు వాయిదా వేయండి: గవర్నర్

Universities-Convocations: రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన వార్షిక స్నాతకోత్సవాలను విశ్వవిద్యాలయాల ఉప కులపతులు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. రోజువారీ నమోదవుతున్న...

సిఎం కెసిఆర్ తో వామపక్ష నేతల భేటి

సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు...

Most Read