తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం...
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు హింసతో, మిలిటరీ కుట్రలతో అధికారంలోకి వస్తే గుర్తించేది లేదని యురోపియన్ యూనియన్ ప్రకటించింది. ఇతర దేశాలు కూడా తాలిబాన్ విధానాల్ని హర్షించవని స్పష్టం చేసింది. అలవి కాని...
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్ను తీసుకొచ్చింది. సందేశ్గా నామకరణం చేసిన ఈ యాప్ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్...
భారత మహిళా హాకీ జట్టు అద్భుత ఆట తీరు ప్రదర్శించి సెమీస్ కు దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ మహిళా హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై 1-0 తేడాతో విజయం సాధించి...
రాబోయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఒంటరిగానే పోటి చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మరోసారి ప్రకటించింది. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్...
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటి వరకు 25 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ రూ. 50 వేల...
నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. సంబంధిత ఫైలును గవర్నర్ కార్యాలయనికి ఆమోదం కోసం పంపింది.
లాభసాటి పంటల సాగుకు...
వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి....
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నేడు, రేపు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు...
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పి.వి. సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ,...