Thursday, February 27, 2025
HomeTrending News

తాలిబాన్ లకు ఈయు హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు హింసతో, మిలిటరీ కుట్రలతో అధికారంలోకి వస్తే గుర్తించేది లేదని యురోపియన్ యూనియన్ ప్రకటించింది.  ఇతర దేశాలు కూడా తాలిబాన్ విధానాల్ని హర్షించవని స్పష్టం చేసింది. అలవి కాని...

వాట్సాప్ కి పోటీ గా సందేశ్ 

ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చేసిన ఈ యాప్‌ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్...

మహిళల హాకీ: సెమీస్ లో ఇండియా

భారత మహిళా హాకీ జట్టు  అద్భుత ఆట తీరు ప్రదర్శించి సెమీస్ కు దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ మహిళా హాకీ  క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై 1-0 తేడాతో విజయం సాధించి...

ఒంటరిగానే ఉత్తరప్రదేశ్ బరిలోకి

రాబోయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఒంటరిగానే పోటి చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మరోసారి ప్రకటించింది. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్...

నెలాఖరులోపు 50వేల రుణమాఫీ

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటి వరకు 25 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ రూ. 50 వేల...

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ

నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. సంబంధిత ఫైలును గవర్నర్ కార్యాలయనికి ఆమోదం కోసం పంపింది. లాభసాటి పంటల సాగుకు...

ఆగస్టు 16 నుండి దళిత బంధు

వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి....

నేడు, రేపు ఢిల్లీలో విశాఖ ఉక్కు కోసం ధర్నా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నేడు, రేపు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు...

సింధుకు అభినందనల వెల్లువ

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పి.వి. సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ,...

పురుషుల హాకీ :సెమీస్ లో ఇండియా

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా పురుషుల హాకీ జట్టు సెమీస్ లోకి ప్రవేశించింది. నేడు జరిగిన  క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై 3-1 తేడాతో విజయం సాధించి తన...

Most Read