Sunday, September 6, 2026
HomeTrending News

కాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

Kashi Temple Corridor : ప్రధానమంత్రి నరేంద్రమోడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాశీ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ...

బిజెపి ఆఫీస్ ఎదుట ధర్నా చెయ్యి: అంబటి

Its Center to decide on Steel Plant: విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దనే తాము కూడా కోరుతున్నామని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కేంద్ర...

రాష్ట్రానికి ఉచితంగా సినిమా వేస్తా: పవన్

Pawan Kalyan Challenge రాష్ట్రంలో తన సినిమాలు ఆపాలని, తద్వారా తన ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడతానని అనుకుంటున్నారని, అంత పంతానికి వస్తే...

తెలుగు భాష కళ్ళలాంటిది: వెంకయ్యనాయుడు

Venkaiah on Telugu Language: తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి తెలుగు భాషపై నిర్లక్ష్యం చూపవద్దని...

రాష్ట్రంలో తొలి ఓమిక్రాన్ కేసు

ఆంధ్రప్రదేశ్ లో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం జిల్లా వాసికి  ముంబై ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. విశాఖ విమానాశ్రయంలో మరోసారి...

పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం

Protest Against Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ తలపెట్టిన ఒక్కరోజు దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష’...

అవసరమైతే నైట్ కర్ఫ్యూలు..కేంద్రం సూచన

Night Curfews  : దేశంలో కరోనా అదుపులో ఉన్నప్పటికీ ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం, కోవిడ్ పాజిటివిటీ రేటు గత రెండు వారాలుగా పెరుగుతుండంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారం అప్రమత్తం...

ప్రతి గింజా కొంటాం: కన్నబాబు హామీ

Paddy Procurement in AP: వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ విషయమై...

ఈ ఏడూ పదిరోజుల వైకుంఠ దర్శనం: టిటిడి

Vaikuntha Darshan: గత ఏడాదిలాగే ఈఏడు కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నేడు టిటిడి పాలకమండలి...

ఒక్కసారి అధికారం ఇవ్వండి: బండి

Give us Power: రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి తమ పార్టీకి అధికారం ఇచ్చి చూడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది...

Most Read