Saturday, September 5, 2026
HomeTrending News

పేదలకు ఓ హక్కు కల్పిస్తున్నాం: సజ్జల

Its voluntary- Sajjala on OTS: పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటిఎస్ పథకం తీసుకువచ్చామని, దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం  చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఈ పథకం స్వచ్ఛందంగా...

ఇవి మీకు ఉరితాళ్ళు : బాబు హెచ్చరిక

OTS row in AP: ఓటిఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆరోపించారు. పేదల ఇళ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన...

రెండు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ : కేటిఆర్

German Investment Summit: భారతదేశంలో 28 మినీ ఇండియాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. దేశంలో ప్రతి 150 కిలోమీటర్లకూ స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, 22 అధికారిక భాషలు...

సీలింగ్ ల్యాండ్ ఉంది: మెదక్ కలెక్టర్

Jamuna Hatcheries: బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చెందిన జమునా హ్యచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని విచారణ కమిటీ నిర్ధారించింది, మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట భూముల్లో ఆక్రమణలు...

బాబాసాహెబ్ కు సిఎం జగన్ నివాళి

Johar Dr. BR Ambedkar : భారత రాజ్యంగ నిర్మాత డా. బాబా సాహెబ్ భీం రావు అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా భారత జాతి ఆయనకు ఘనంగా  నివాళులర్పిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి...

నాగాలాండ్ కు టి.ఎం.సి. బృందం

Trinamool Congress Team To Nagaland : మోన్ జిల్లా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. దుర్ఘటనపై మిలిటరీ బలగాలు విచారం వ్యక్తం చేసింది. అయితే స్థానికి...

కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ కు భంగపాటు

Disruption To Pakistan On Kashmir Issue : ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (OIC) సమావేశంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం ఎదురైంది. నైగెర్ రాజధాని నైమి లో జరిగిన ఆర్గనైజేషన్ అఫ్...

చల్మెడ వైద్యకళాశాలలో కరోనా పంజా

Positive For 49 Medical Students : కరోన పంజా విసిరింది. కరీంనగర్ జిల్లా లోని చెలమడ వైద్య కళాశాలలో 49 మంది వైద్య విద్యార్థులకు కరోన సోకింది. విద్యార్థులకు లక్షణాలు ఉండడంతో యాజమాన్యం...

జోన్ల వారీ కేటాయింపులు : టిఎన్జీవోల వినతి

TNGOs- Zones: ఉద్యోగుల విభజన త్వరగా చేయాలని, ఏ జిల్లా ఉద్యోగిని అదే జిల్లాలో సర్దుబాటు చేయాలని తెలంగాణా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ విధానాన్ని అమలుచేయాని కోరారు....

బాబుకు ప్రతిరోజూ విషాద దినమే: రాంబాబు

We did well: అధికారం లేకపోతే చంద్రబాబు ప్రతిరోజునూ విషాద దినంగానే భావిస్తారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఒక ప్రకృతి విపత్తు అని, దీన్ని మనవ...

Most Read