Tuesday, September 8, 2026
HomeTrending News

లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం రెపరెపలు

Tricolor In Lal Chowk : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని ఘంటా ఘర్ (క్లాక్ టవర్)పై త్రివర్ణ పతాకం రెపరెలాడింది. 73వ రిపబ్లిక్...

కొత్తగా 2,86,384 కేసులు నమోదు

Corona Third Wave Continues In India : ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య...

జయహో మస్క్

Jaya Ho Elon Musk : అయినా... మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు.. మనిషి ఎప్పుడూ తాను గొప్పవాడిననే అనుకుంటాడు. ప్రకృతిని గెలవచ్చనుకుంటాడు. ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చినా సరే, కొత్త నిచ్చెనలు వేస్తూనే ఉంటాడు. ఈ...

పరిపాలనా సౌలభ్యం కోసమే: గవర్నర్

Administrative Reforms: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యంకోసమే కొత్త  జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పారంభించామన్నారు. ఉగాది...

పంజాబ్ లో కేజ్రి టూర్

AAP: పంజాబ్ ఎన్నికల్లో ఈసారి తమ సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉవ్విళ్ళూరుతోంది. 2017 ఎన్నికల్లో 20 సీట్లు సాధించిన ఆప్ ఈసారి అధికార పీఠంపై కన్నేసింది. భగవంత్ మాన్...

ప్రకాశంలోనే రామయపట్నం పోర్టు: మాగుంట

New Districts: ఏపీలో 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలు చేయాలనుకోవటం రాష్ట్రానికి శుభపరిణామమని  వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. చిన్న జిల్లాలలో త్వరితగతిన అభివృద్ధి...

డ్రగ్స్ నియంత్రణపై రేపు కాన్ఫరెన్స్

Seminar on Drugs:  రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  ఈనెల 28న శుక్రవారం ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’...

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జిల్లాల బాధ్యతలు

District Presidents: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సిఎం కెసియార్ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. మొత్తం 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మెజార్టీ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అప్పగించారు.  మూడు...

ప్రగతి భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు

Republic Day Celebrations At Pragathi Bhawan : రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ లో  గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  జాతిపిత...

క్యాంపు ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు

Republic Day:  తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి  అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు...

Most Read