తెలుగుదేశం పార్టీని చూస్తే సిఎం జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, నిద్రలో కూడా తమ పార్టీయే కలలోకి వస్తోందని... అందుకే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఏపీ...
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. లుఫ్తాన్సాకు చెందిన పైలట్లు సమ్మేకు దిగారు. దీంతో సంస్థ 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ...
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కుల, మతాల భేదం లేదని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిపాలనలో లబ్ధిదారులకు75 రూపాయల...
Ins Vikrant : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చచేసే ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రారంభించారు. కేరళలోని కొచ్చి షిప్...
వైఎస్సార్ జిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటన నేడు మొదలైంది. వేముల మండలం వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్ని ప్రారంభించిన సీఎం ప్రారంభించారు.
ఒకే ఆవరణలో...
భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. వరదల కారణంగా పాకిస్థాన్లో రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. సింద్ రాష్ట్రంలో సింధు నది దాని...
నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల సిఎం కెసిఆర్ కు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం కనిపించలేదా అని పీసీసీ అధ్యక్షుడు...
గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలని నిర్దేశించారు. మంచి...
విభజన కంటే జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరే విషయమై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని...
కాకినాడ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన...