Friday, September 11, 2026
HomeTrending News

సిఎం కెసిఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని...

సిఎం వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు...

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్: కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కార్...

పెద్దిరెడ్డికి అక్కడ ఏం పని: లోకేష్ ప్రశ్న

మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ లు ఉద్దేశ పూర్వకంగానే కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం, ప్రజలపై గౌరవం...

సిఎంతో టాటా ప్రతినిధుల భేటీ

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో...

రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి – ఉత్తమ్ డిమాండ్

రాజకీయ లబ్ది కోసం రాజాసింగ్ ని బీజేపీ ఆయుధంగా వాడుకుంటోందని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజాసింగ్ ని శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్...

మాట తప్పి… బెదిరిస్తారా?: అశోక్ బాబు

ఉద్యోగస్తులను బెదిరించి, కేసులు పెట్టి సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో సిఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని వాయిదా వేయించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల మాజీ నేత పి. అశోక్ బాబు...

బిజెపిలో ఉంటూ టిడిపి కోసం…: కోన రఘుపతి

సిఎం జగన్ అన్ని మతాలనూ ఆదరిస్తారని, ప్రేమిస్తారని దేవాలయాలకు వెళ్ళినప్పుడు  అక్కడి సంప్రదాయాలను విధిగా పాటిస్తారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. దేవుడి దయతోనే ఇన్ని మంచి పనులు ప్రజలు...

బిజెపి తెరాసల మిలాఖాత్ – రేవంత్ ఆరోపణ

రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా బీజేపీ టీఆరెఎస్ లు నాటకాలు అడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, లా...

పాకిస్తాన్లో వరదల బీభత్సం… లక్షల మంది నిరాశ్రయులు

పాకిస్తాన్ లో కొద్ది రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలకు తోడు, హిమానీ నదాలు విరుచుకుపడటంతో పల్లెలు, పట్నాలు జలమయమయ్యాయి. ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే ఖైభర్ పఖ్తుంఖ్వ, బలోచిస్తాన్ రాష్ట్రాల్లో ఉప్పొంగుతున్న నదులతో...

Most Read