Saturday, September 5, 2026
HomeTrending News

ఇస్కాన్ వంటశాల ప్రారంభం

Centralized Kitchen: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో  ఇస్కాన్‌ సంస్ధ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు.  రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు...

ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్

Koheda Fruit Market : హైదరాబాద్ సమీపంలోని కోహెడలో ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటు కాబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్...

ఇళ్ళ నిర్మాణంలో అవినీతి : అచ్చెన్న ఆరోపణ

Corruption House: గృహ నిర్మాణ పథకంలో ఐదువేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని,  వైసీపీ నేతలు పేదల వద్ద ముందుగానే తక్కువ రేటుకు స్థలాలు కొని వాటిని మళ్ళీ ప్రభుత్వానికి అధిక రేట్లకు...

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ!

Bird Flu In Maharashtra : మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ భయం నెలకొంది. థానే జిల్లాలోని వెహ్లోలిలో ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు ఆకస్మికంగా మృతిచెందాయి. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల...

రష్యా దాడుల కలకలం

Russia Attacks On Ukraine : ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయ్యాయి. ఉక్రెయిన్ ఆధీనంలోని స్తన్యత్సియా లుహన్సకలోని దోన్బాస్ లోని ఓ స్కూల్ పై రాకెట్ దాడి జరిగినట్టు అమెరికా ప్రకటించింది. ఇద్దరు...

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38మందికి మరణశిక్ష

Ahmedabad Bomb Blast Case :  గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 2008లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి...

జో బిడెన్ కు దన్నుగా అమెరికా సెనెట్

America Senate Resolution : రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు వివాదంలో అమెరికా సెనేట్ దేశాధ్యక్షుడు జో బిడెన్ కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. యూరోప్ లో శాంతి స్థాపనకు నాటో తో కలిసి పనిచేసేందుకు...

బడ్జెట్ అంశాల్లో సెస్ కీలకం – మంత్రి హరీష్

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ సంస్థను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన...

రెండు లాజిస్టిక్ పార్కులు : మేకపాటి గౌతమ్ రెడ్డి

Logistic Parks: ఆంధ్రప్రదేశ్ లో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు దుబాయ్ కి చెందిన పరిశ్రమ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  ప్రభుత్వ సలహాదారు...

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క అగమనం

కోట్లాది మంది భక్తుల ఇలవేలుపు సమ్మక్క తల్లి గురువారం రాత్రి 09:20 ని.లకు గద్దెపైన కొలువుతీరింది. ప్రభుత్వ లాంచనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి పూజారులు, అధికారులు తీసుకువచ్చారు. అంతకుముందు ఈ మేరకు గిరిజన...

Most Read