కాంట్రాక్ట్ పద్దతిపై పని చేస్తున్న టీచర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులుk విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో ఆవర్లో ఆయన కాంట్రాక్ట్ టీచర్ల సమస్యను...
Jagan-Gadkari: రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
Trs Rastaroko : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్...
CM-Governor: ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. నిన్న దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర...
తెలంగాణ రాష్ట్రంలో పండిచిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన తెరాస రాజ్యసభ,లోక్సభ ఎంపీలు. నిరసన కార్యక్రమంలో నామ...
Viswanatha Iyer : తమిళనాడులోని తంజావూరు కావేరీ నదీ తీరాన ఉన్న ప్రాంతమైన మహారాజపురమే విశ్వనాథ అయ్యర్ పూర్వీకులది. రామ అయ్యర్, అంబై దంపతుల సుపుత్రుడే ఈయన. రామ అయ్యర్ కాశీ క్షేత్రానికి...
Pls look into it: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం తరువాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. తొలుత కేంద్ర ఆర్థికశాఖ...
For farmers: తాము ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగాలేమని, ప్రజలను పల్లకి ఎక్కించడానికే తాము ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఏదో పార్టీకి పల్లకీ మోస్తున్నామంటూ వైసీపీ...
Resolve them: రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ చేరుకున్న సిఎం...