Saturday, September 12, 2026
HomeTrending News

ప్రజలకు భారం కాకుండా పెట్రో ధరలు

పెట్రో ధరలు ప్రజలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రో...

ఉపాధ్యాయులకు పదోన్నతులు : సీఎం కేసీఆర్‌

Teachers Promotions : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ఈ రోజు వనపర్తిలో ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...

ప్రగతిపథంలో తెలంగాణ : సీఎం కేసీఆర్‌

అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు....

నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

Narayana on Governor: ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే సిపిఐ జాతీయ కార్యదర్శి కె  నారాయణ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా  ఏపీ గవర్నర్ పైనే...

దళితబంధు దేశంలోనే గొప్ప పథకం – మంత్రి కొప్పుల

దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్....

ఉక్రెయిన్ తో ఆగదు… యుద్ధం ప్రపంచాన్ని తాకుతుంది

ఉక్రెయిన్ వైపు నుంచి యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోద్మిర్ జేలేన్సకీ ప్రకటించారు. ఈ రోజు ఉక్రెయిన్ దగ్గర జరుగుతున్న యుద్ధం తొందరలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టుతుందని హెచ్చరించారు. ఇప్పుడు...

సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం

We do justice: అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేస్తామన్నారు.   అమరావతిని...

హైదరాబాద్లో తొలి మహిళా ఎస్.హెచ్.వో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ...

సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం

Tributes to Gowtham: నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరు వారాల్లో ఈ...

మహిళా లోకానికి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సిఎం అన్నారు. కుటుంబ అభివృద్ధిలో...

Most Read