Sunday, March 16, 2025
HomeTrending News

నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

Narayana on Governor: ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే సిపిఐ జాతీయ కార్యదర్శి కె  నారాయణ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా  ఏపీ గవర్నర్ పైనే...

దళితబంధు దేశంలోనే గొప్ప పథకం – మంత్రి కొప్పుల

దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్....

ఉక్రెయిన్ తో ఆగదు… యుద్ధం ప్రపంచాన్ని తాకుతుంది

ఉక్రెయిన్ వైపు నుంచి యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోద్మిర్ జేలేన్సకీ ప్రకటించారు. ఈ రోజు ఉక్రెయిన్ దగ్గర జరుగుతున్న యుద్ధం తొందరలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టుతుందని హెచ్చరించారు. ఇప్పుడు...

సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం

We do justice: అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేస్తామన్నారు.   అమరావతిని...

హైదరాబాద్లో తొలి మహిళా ఎస్.హెచ్.వో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ...

సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం

Tributes to Gowtham: నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరు వారాల్లో ఈ...

మహిళా లోకానికి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సిఎం అన్నారు. కుటుంబ అభివృద్ధిలో...

సింగరేణి దుర్ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

సింగరేణి రామగుండం లో చోటు చేసుకున్న బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు కార్మికులు...

మహిళా దేశభక్తుల పార్క్!

ఏ ఉద్యమమైనా కానీ, మహిళల సహాయం లేకుండా విజయం సాధించేదా? స్వాతంత్ర్య సమరం నుంచి నిర్భయ చట్టం వరకు మహిళల భాగస్వామ్యం కాదనలేనిది. మహిళలు మాత్రమే పోరాడి సాధించుకున్న ప్రత్యేక విజయం మహిళా...

రెండేళ్ళూ జనంలోనే: మంత్రులతో సిఎం జగన్

with Public: రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం సీఎం అధ్య‌క్ష‌త‌న జరిగింది. దివంగత...

Most Read