సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మాన్ షణ్ముగరత్నం (66) చరిత్ర సృష్టించారు. ఆ దేశ తొమ్మిదో అధ్యక్షుడిగా ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్...
ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కి. మీ దూరంలో ఉండి, పరిశోధనలు సాగిస్తుందని పేర్కొంది. ఇది సూర్యుడు-భూమి మధ్య...
మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూయార్క్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కర్నింగ్ సంస్థ మెటీరియల్...
స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి....
గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్యరంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు యూనిసెఫ్ సంసిద్దత వ్యక్తం చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో...
డిఏ పెంపుదలపై సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడికి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ ను సంఘం...
ఐటి నోటీసుల ద్వారా చంద్రబాబు గుట్టు రట్టయ్యిందని, ప్రజల ఆస్తిని ఆయన ఎలా కొట్టేశాడో బహిర్గతమైందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబర్ 29న ఐటి ఈ నోటీసులు...
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు...
దేశంలో ఎక్కడా జరగని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా క్రమం తప్పకుండా...