స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి....
గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్యరంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు యూనిసెఫ్ సంసిద్దత వ్యక్తం చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో...
డిఏ పెంపుదలపై సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడికి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ ను సంఘం...
ఐటి నోటీసుల ద్వారా చంద్రబాబు గుట్టు రట్టయ్యిందని, ప్రజల ఆస్తిని ఆయన ఎలా కొట్టేశాడో బహిర్గతమైందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబర్ 29న ఐటి ఈ నోటీసులు...
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు...
దేశంలో ఎక్కడా జరగని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా క్రమం తప్పకుండా...
తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ఎన్నారైల తోడ్పాటు అవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్లో గత తొమ్మిదేళ్ళలో గమనార్హమైన మార్పు వచ్చిందని.. తెలంగాణకు బలమైన పునాది పడిందన్నారు. అమెరికా పర్యటనలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మోడీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ...
రిషీ సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్ కౌటినోను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు. ప్రస్తుతం...