Sunday, September 13, 2026
HomeTrending News

మెక్సికోలో తూటాల వర్షం.. 20 మంది మృతి

లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో నేర సంస్కృతి హద్దులు దాటుతోంది. బుధవారం నైరుతి మెక్సికోలోని గురెరెరోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపన్ సిటీ హాల్‌లో ఆయుధాలతో వచ్చిన ఓ దుండగుల  బృందం జరిపిన కాల్పుల్లో...

రాష్ట్రం మరో నైజీరియా : యనమల వ్యాఖ్య

వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరో నైజీరియాలా మారుతుందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు.  మూడున్నరేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యమని......

అధర్మంగా ధర్మాదాయ శాఖ: సోము

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం టిక్కెట్ ధరను పెంచడంపై  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ధర్మాదాయ శాఖ...

బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ – విహెచ్ ఆరోపణ

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు విమర్శించారు. బీజేపీ తో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర...

కెసిఆర్ కొత్త పార్టీకి సోయా పంట విరాళం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె ధలితబస్తి వాసులు భారత రాష్ట్ర సమితి (BRS) జాతియ పార్టీకి 66000 రుపాయల సొయా పంటను విరాళంగా ప్రకటించారు. తెరాస పార్టీ  జాతీయ పార్టీగా...

అమెరికాలో అపహరణకు గురైన సిక్కు కుటుంబం హత్య

అమెరికాలో అపహరణకు గురైన భారతీయ కుటుంబాన్ని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. సిక్కు కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వారంతా భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. మెర్సిడ్‌ కౌంటీ...

నవరాత్రుల చివరి రోజు సిలిగురిలో విషాదం

పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురిలో విషాదం చోటు చేసుకుంది. నవరాత్రుల చివరి రోజు కాళీ మాత నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్తర బెంగాల్ ప్రధాన నగరమైన సిలిగురి నగరానికి అనుకుని మాల్...

ఈ శతాబ్దపు అద్భుత సృష్టి ‘అర్ధనారి’

Ardha Nari  : "అర్ధనారి" చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం... వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి....

తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణి

రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు...

అటవీ భూముల అన్యాక్రాంతం అవాస్తవం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో అటవీభూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

Most Read